పాలను సంగ్రహణా కేంద్రానికి తరలించుట
Uploaded 2 సంవత్సరాలు ago | Loading
12:59
Reference book
కంటికి కనపడని వైరాణువులవల్ల పాలు చెడిపోతాయి. ఇవి పాలలో పెరిగి వాటిని పాడు చేస్తాయి. ఈ క్రిములు చల్లని పాలకంటే వెచ్చటి పాలలో త్వరగా గుణిస్తాయి. కాబట్టి, పాలను పితికిన 30 నిమిషాలలో సంగ్రహణా కేంద్రానికి తరలించాలి. లేకపోతే అవి చెడిపోవటం మొదలవుతాయి.
Current language
Telugu
Produced by
Agro-Insight