<<90000000>> viewers
<<266>> entrepreneurs in 18 countries
<<4647>> agroecology videos
<<107>> languages available

మంచి సూక్ష్మజీవులతో ఆరోగ్యవంతమైన నేల, అధిక దిగుబడి

Uploaded 1 year ago | Loading

షాపులో కొన్న కాన్సంట్రేటెడ్ E.M. ని మొలాసిస్, నీళ్ళలో కలిపి, నీడలో వారం రోజులపాటు పులియబెట్టాలి. దీనివల్ల మంచి సూక్ష్మజీవులు రెట్టింపై, చురుకుగా మారతాయి. స్థానికంగా దొరికే పదార్థాలతో మీరే స్వంతగా మంచి సూక్ష్మజీవుల ద్రావణాన్ని తయారుచేసుకోవచ్చు. మీరు ఆ ద్రావణాన్ని నీళ్ళలో కలిపి, ఏ పంటమీదనైనా, విత్తనాలని నానబెట్టడానికి, నేలను సారవంతం చేయడానికి, దాన్ని ఆరోగ్యంగా మార్చడానికి వాడవచ్చు. ఇలా చేస్తే, తెగుళ్లు, వ్యాధులు తగ్గి, చక్కటి దిగుబడి వచ్చే మంచి పంటను పండిస్తారు. 

Current language
Telugu
Produced by
Rezaul Karim Siddique
Share this video:

With thanks to our financial partners